Warangal-rural
- Jul 18, 2020 , 02:25:13
గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి

- జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు
గీసుగొండ, జూలై 17 : గ్రామాల అభివృద్ధికి మండల పంచాయతీ అధికారులు కృషి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు సూచించారు. మండలంలోని గంగదేవిపల్లిలో శుక్రవారం పంచాయతీ అధికారులతో సమీక్ష ని ర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్మశాన వాటిక నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్నారు. వారంలో రెండు రోజులు గ్రామాల తనిఖీ చేయాలన్నారు. కార్యదర్శులు గ్రామాల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావా లన్నారు. కార్యక్రమంలో డీఎల్పీలో స్వరూప, ఎంపీడీవో రమేశ్, ఎంపీవోలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- కొవిడ్-19 వ్యాక్సిన్ రవాణాకు స్పెషల్ ట్రక్ బీ సేఫ్ ఎక్స్ప్రెస్
- టిక్టాక్పై శాశ్వత నిషేధం: కేంద్రం సంకేతాలు
- ‘తాండవ్’లో వారి నాలుక కత్తిరిస్తే రూ.కోటి నజరానా:కర్ణిసేన
- వైట్హౌస్ ముందు బైడెన్కు తొలి అపశృతి!
- వర్క్ ఫ్రం హోం: అతివలకే కార్పొరేట్ల ఓటు!
- జై శ్రీరాం అంటే తప్పేంటి: నేతాజీ మనుమడు
- జగిత్యాల జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
- దివ్యమైన ఆలోచన.. చంద్రకాంత్కు ఎఫ్టీసీసీఐ అవార్డు
- చెత్త ప్రాసెసింగ్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం
- 2,697 కరోనా కేసులు.. 56 మరణాలు
MOST READ
TRENDING