Warangal-rural
- Jun 28, 2020 , 01:32:05
మంత్రి కేటీఆర్కు మొక్క అందజేత

మరిపెడ: టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ను శనివారం హైదరాబాద్లోని ప్రగతిభవన్లో మానుకోట ఎంపీ మాలోత్ కవిత, డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మంత్రికి పూలకుండితో కూడిన పూల మొక్కను బహూకరించారు. అనంతరం ఎంపీ కవిత, ఎమ్మెల్యే రెడ్యా నియోజకవర్గంలోని పలు సమస్యలపై మంత్రితో చర్చించారు. వారి వెంట మరిపెడ మండల మాజీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ అయూబ్పాషా ఉన్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING