Warangal-rural
- Jun 26, 2020 , 02:08:29
ఫలితమిచ్చిన హరితహారం

- ఆకుపచ్చ తోరణంలా 8వ డివిజన్లోని విశ్వనాథ కాలనీ
ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితయజ్ఞం సత్ఫలితాలు ఇస్తున్నది. ప్రజాప్రతినిధులు, ప్రజల సమష్టి కృషితో పల్లెపట్టణం అనే తేడా లేకుండా పచ్చలహారం తొడుగుకుంటున్నది. వరంగల్ కార్పొరేషన్ 8వ డివిజన్లోని విశ్వనాథకాలనీ నందనవనాన్ని తలపిస్తున్నది. మూడేండ్ల కింద ఇక్కడ అప్పటి మేయర్, ప్రస్తుత ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, స్థానిక నేతలు 1500 మొక్కలు నాటగా, కాలనీ వాసుల నిత్యపర్యవేక్షణతో అవి ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నవి. - ఖిలావరంగల్
తాజావార్తలు
- జగత్ విఖ్యాత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయొద్దు
- పునర్జన్మలపై నమ్మకమే మదనపల్లి హత్యలకు కారణం !
- అధికార పార్టీకి దురుద్దేశాలు అంటగడుతున్నారు : మంత్రి పెద్దిరెడ్డి
- పార్లమెంట్ మార్చ్ వాయిదా : బీకేయూ (ఆర్)
- ఢిల్లీ సరిహద్దులో గుడారాలు తొలగిస్తున్న రైతులు
- హెచ్-1 బీ నిపుణులకు గ్రీన్ కార్డ్.. షార్ట్కట్ రూటిదే?!
- యువత క్రీడాస్ఫూర్తిని చాటాలి : మంత్రి మల్లారెడ్డి
- ఇద్దరు గ్రామస్తులను హతమార్చిన మావోయిస్టులు
- రేపు ఏపీ గవర్నర్ను కలవనున్న బీజేపీ, జనసేన బృందం
- పవన్ కళ్యాణ్కు చిరు సపోర్ట్..జనసేన నేత కీలక వ్యాఖ్యలు
MOST READ
TRENDING