Warangal-rural
- May 14, 2020 , 02:45:38
వ్యవసాయ క్షేత్రంలో మంత్రి ఎర్రబెల్లి

పర్వతగిరి : ప్రజాసేవలో నిత్యం బిజీ బిజీగా ఉండే మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పర్వతగిరి మండల కేంద్రంలోని తన వ్యవసాయ క్షేత్రాన్ని బుధవారం సందర్శించారు. క్షేత్రంలో సాగుచేసిన పంటలను పరిశీలించారు. వ్యవసాయ పనులు చేసే కూలీలకు పంటలకు సంబంధించి పలు సూచనలు చేశారు. మామిడి తోటలోని పండ్లను, పనసకాయలను చూసి కొద్ది సేపు సేదదీరారు.
తాజావార్తలు
- రామ్ చరణ్ ఖాతాలో మరో ఇద్దరు దర్శకులు.. నెక్ట్స్ ఏంటి..?
- బెంగాల్ బరిలో శివసేన.. 100 స్థానాల్లో పోటీ?!
- మమతా బెనర్జీ ఇస్లామిక్ ఉగ్రవాది: యూపీ మంత్రి
- బస్సును ఢీకొన్న లారీ.. 8 మందికి గాయాలు
- లారీని ఢీకొట్టిన బైక్ : యువకుడు దుర్మరణం.. యువతికి తీవ్రగాయాలు
- లోన్ ఫ్రాడ్ కేసు: అహ్మదాబాద్లో హైదరాబాదీ అరెస్ట్
- మహేష్ బాబు ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. సర్కారు వారి పాట అక్కడ షురూ..
- ఆరు రాష్ట్రాల్లో ఆదివారం కొనసాగిన వ్యాక్సినేషన్
- 3,081 కరోనా కేసులు.. 50 మరణాలు
- 'ఓటీటీ సంస్థలు స్వీయ నియంత్రణ నిబంధనలు రూపొందించుకోవాలి'
MOST READ
TRENDING