Warangal-rural
- May 12, 2020 , 01:41:42
పేద ప్రజల ఆకలి తీరుస్తున్న ప్రభుత్వం

- ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
మడికొండ, మే 11 : లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్రంలోని పేదల ఆకలి తీరుస్తున్నదని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. రాంపూర్లో ఎన్ఆర్ఐ మిత్రమండలి ఆధ్వర్యంలో సోమవారం ఆటోడ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొవిడ్-19 నియంత్రణకు సీఎం కేసీఆర్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జోరిక రమేశ్, తక్కళ్లపల్లి రాంగోపాల్రావు, దేవేందర్రావు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- లాజిస్టిక్ పార్క్ రెడీ..
- తెలుగు భాషకు ప్రాణం పోసిన మహనీయుడు ‘గిడుగు’
- ఘనంగా పద్మమోహన-టీవీ అవార్డ్స్...
- బాధితులకు సత్వర న్యాయం అందించడానికి కృషి
- త్యాగధనుల కృషి ఫలితమే గణతంత్రం
- సీసీఎంబీ పరిశోధనలు అభినందనీయం
- కామునిచెరువు సుందరీకరణపై స్టేటస్కో పొడిగింపు
- సీజనల్ వ్యాధులపై వార్
- రాణిగంజ్ ఆర్యూబీ విస్తరణకు చర్యలు
- ఆటకు లేదు లోటు
MOST READ
TRENDING