Warangal-rural
- Feb 08, 2020 , 03:47:18
మేడారం వీధుల్లో సమ్మక్క సాగరం

మేడారం వీధులు జనసాగరమయ్యాయి. గద్దెలపై కొలువైన తల్లీతనయలు శుక్రవారం భక్తుల నీరాజనాలు అందుకున్నారు. కొండంత దైవం, కొంగు బంగారానికి కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్రాజన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు తల్లులను దర్శించుకొని తరించారు. జాతర ఏర్పాట్లపై సీఎం ఆరా తీశారు. భక్తకోటిని దీవించి, ఆశీర్వదించిన సమ్మక్క శనివారం సాయంత్రం వనప్రవేశం చేయనుంది. సారలమ్మ కన్నెపల్లికి, పగిడిద్దరాజు పూనుగొండ్లకు, గోవిందరాజులు కొండాయికి తరలివెళ్తారు. దీంతో మహాజాతర పరిసమాప్తమవుతుంది. తల్లుల్ని కనులారా వీక్షించిన భక్తులు ఇంటిబాట పడుతుండడంతో మేడారం సిటీ మెల్లగా అడవైపోతున్నది.
తాజావార్తలు
- బైడెన్ వచ్చిన వేళ చైనా కొత్త వాదన
- ఫ్యూయెల్ క్రెడిట్ కార్డులతో ఇన్ని బెనిఫిట్సా..!
- మరో ఆసుపత్రికి శశికళ తరలింపు
- స్టార్ హీరో చిత్రంలో ' గ్యాంగ్ లీడర్' హీరోయిన్..!
- 31 నుంచి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మూడో దశ పరీక్షలు
- హైదరాబాద్లో టీకా పరీక్ష, ధ్రువీకరణ కేంద్రం ఏర్పాటుపై పరిశీలన
- రా రమ్మంటాయి..ఆనందాన్నిస్తాయి
- కమలా హ్యారిస్ పర్పుల్ డ్రెస్ ఎందుకు వేసుకున్నారో తెలుసా ?
- చంపేస్తామంటూ హీరోయిన్కు బెదిరింపు కాల్స్..!
- అమెరికా అధ్యక్షుడు ఫాలో అవుతున్న ఆ ఏకైక సెలబ్రిటీ ఎవరో తెలుసా?
MOST READ
TRENDING