వరంగల్ అర్బన్ : వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం 33, 36 వార్డులలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున ఇంటింటి ప్రచారంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీఆర్ఎస్తోనే వరంగల్ అభివృద్ధి సాధ్యమన్నారు. కారు గుర్తుకు ఓటువేసి టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్తించారు.
ప్రతిపక్షాలతో రాష్ట్రానికి ఒరిగేదేమి లేదన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో రామగుండం శాసన సభ్యుడు కోరుకంటి చందర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆలోచించి ఓటు వేయండి..అభివృద్ధికి పట్టం కట్టండి
అందరినీ ఒకే తీరుగా చూసే ఏకైక పార్టీ టీఆర్ఎస్
పాక్ డ్రోన్లపై బీఎస్ఎఫ్ దళాలు కాల్పులు
సీఎం కేసీఆర్ కోలుకోవాలని పూజలు