Warangal-city
- Feb 19, 2021 , 02:49:25
VIDEOS
నేడు కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్
_1613674581.jpg)
సుబేదారి, ఫిబ్రవరి 18 : సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని టీఆర్ఎస్వీ, కాకతీయ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుంచి సుబేదారి ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ చివరిదశకు చేరింది. శుక్రవారం 37వ డివిజన్ వర్సెస్ 42వ డివిజన్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మ్యాచ్లో విన్నర్స్, రన్నర్స్కు శనివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ట్రోఫీ, ప్రైజ్మనీ అందజేయనున్నట్లు తెలిపారు. అలాగే, శుక్రవారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, మీడియా, కార్పొరేటర్ల జట్లతో క్రికెట్ మ్యాచ్ నిర్వహించనున్నట్లు వివరించారు.
తాజావార్తలు
- కీర్తి సురేష్ 'గుడ్ లక్ సఖి' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
- దేశంలో కొత్తగా 15 వేల కరోనా కేసులు
- మరోసారి పెరిగిన వంటగ్యాస్ ధరలు
- అమితాబ్ ఆరోగ్యంపై తాజా అప్డేట్..!
- స్వదస్తూరితో బిగ్ బాస్ బ్యూటీకు పవన్ సందేశం..!
- ఉపాధి హామీ పనులకు జియో ట్యాగింగ్
- 21 రోజులపాటు మేడారం ఆలయం మూసివేత
- మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- రేయ్ రేయ్ రేయ్.. ‘అల్లరి నరేష్’ పేరు మార్చేయ్ ..
- పూరీ వారసుడు ఈ సారైన హిట్ కొడతాడా..!
MOST READ
TRENDING