Warangal-city
- Jan 23, 2021 , 00:11:48
VIDEOS
అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం

కరీమాబాద్, జనవరి 22 : అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని మేయర్ గుండా ప్రకాశ్రావు, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. 23వ డివిజన్ కార్పొరేటర్ కత్తెరశాల వేణుగోపాల్ ఆధ్వర్యంలో రూ.80 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తూనే ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నా రు. కార్యక్రమంలో ‘కుడా’ అడ్వైజరీ కమిటీ సభ్యుడు మోడెం ప్రవీణ్, నాయకులు ఎంఏ జబ్బార్, బత్తుల కుమార్, వెలిదె శివమూర్తి, బొల్లం రాజు, వడ్నాల నరేందర్, వొగిలిశెట్టి అనిల్కుమార్,కౌడగాని మోహన్రావు, కొండ రాజు, మీరిపెల్లి వినయ్, రాముల బాబు, క్యాతం ఎల్లయ్య, వొగిలిశెట్టి సంజీవ్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- మిషన్ భగీరథ భేష్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి
- ఆన్లైన్లోనే నామినేషన్లు వేయొచ్చు!
- భాగ్యశ్రీ అందానికి ఫిదా అవ్వాల్సిందే..వీడియో
- పంజాబ్లో కనిపించిన యూఎఫ్వో.. వీడియో వైరల్
- గుర్తు తెలియని వాహనం ఢీకొని.. ఇద్దరు యువకులు మృతి
- ఫైజర్ వ్యాక్సిన్ సింగిల్ డోస్తో వైరస్ సంక్రమణకు చెక్!
- ఐదు రాష్ట్రాల ఎన్నికలు: గంటసేపు పొలింగ్ పొడిగింపు
- సీఆర్పీఎఫ్ జవాన్లకు సైనిక హెలికాప్టర్ సదుపాయం
- ఫిబ్రవరి 13ను వివేకానంద డే గా గుర్తించాలి..
- 4 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల
MOST READ
TRENDING