Warangal-city
- Jan 21, 2021 , 00:57:24
VIDEOS
విగ్రహావిష్కరణకు రండి..

- హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు ఆహ్వానం
భీమదేవరపల్లి, జనవరి 20: స్వాతంత్య్ర సమరయోధుడు, దివంగత పడాల చంద్రయ్య విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని విగ్రహ కమిటీ సభ్యులు డాక్టర్ ఎదులాపురం తిరుపతి, దొంగల కొమురయ్య, వానమామలై బుజ్జన్న, గొల్లపల్లి లక్ష్మయ్య, బొజ్జపురి రామకృష్ణ తదితరులు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను కోరారు. బుధవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిశారు. స్వాతంత్య్ర సమరయోధుడు చంద్రయ్య క్విట్ ఇండియా ఉద్యమంలో జైలు జీవితం గడిపారని వివరించారు. ములుకనూరు సహకార గ్రామీణ బ్యాంకు స్థాపనలో కీలకపాత్ర పోషించినట్లు తెలిపారు. ములుకనూరులోని స్వాతంత్య్ర సమరయోధుల భవనంలో త్వరలో ఏర్పాటు చేయను న్న పడాల చంద్రయ్య విగ్రహావిష్కరణకు హాజరుకావాలని కోరగా, ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు వారు వెల్లడించారు.
తాజావార్తలు
- వెండితెరపై సందడి చేయనున్న బీజేపీ ఎమ్మేల్యే..!
- కేంద్రానికి తమిళ సంస్కృతిపై గౌరవం లేదు: రాహుల్గాంధీ
- ఎయిర్పోర్ట్ లాంజ్లో బైఠాయించిన చంద్రబాబు.. వీడియో
- అవును.. ఐపీఎల్కు మేం రెడీగా ఉన్నాం: అజారుద్దీన్
- ఆనంద్ దేవరకొండ మూడో సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది..!
- కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న మంత్రి ఈటల
- మోదీకి టీకా ఇచ్చిన నర్సు ఏమన్నారంటే..
- వీడియో : ఒకే రోజు 3,229 పెండ్లిండ్లు
- పూరీ తనయుడు మరింత రొమాంటిక్గా ఉన్నాడే..!
- ఎమ్మెల్సీ ప్రచారంలో దూసుకుపోతున్న సురభి వాణీదేవి
MOST READ
TRENDING