బీజేపీ నేతల వల్ల తనకు తన కుటుంబసభ్యులకు ప్రాణ హాని ఉందని కోలీవుడ్ నటుడు సిద్దార్థ్ ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ యువ పార్లమెంట్ సభ్యుడు తేజస్వి సూర్యపై అటాక్ చేశాడు సిద్దార్థ్. బెంగళూరులోని పలు ఆస్పత్రుల్లో చాలా బెడ్స్ అందుబాటులో ఉన్నప్పటికీ..వాటిని బ్లాక్ చేశాడని తేజస్వి సూర్యపై ఇప్పటికే ఆరోపణలు వచ్చాయి.
దీనిపై సిద్దార్థ్ ట్విటర్ ద్వారా స్పందిస్తూ..యంగ్ ఎంపీ తేజస్వి సూర్య చాలా ప్రమాదకరమైన వ్యక్తి. టెర్రరిస్ట్ అజ్మల్ కసబ్ కంటే దశాబ్దకాలపు ముందు వ్యక్తి. ఈ ట్వీట్ ను సేవ్ చేయండి అంటూ ట్వీట్ చేశాడు. సిద్దార్థ్ ట్వీట్ పై బీజేపీ రియాక్ట్ అయ్యారు. రాజకీయ భావజాలం భిన్నంగా ఉండొచ్చు. కానీ సిద్దార్థ్ వ్యాఖ్యలు సమర్థనీయమైనవి కావు. సిద్దార్థ్ తన దూకుడును తగ్గించుకోవాలి హితవు పలికారు. మరి సిద్దార్థ్కు బీజేపీకి మధ్య నెలకొన్ని వైరానికి ఎప్పుడు తెరపడుతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..
భయం వీడి..వాక్సిన్ వేయించుకున్న పాయల్
పవన్ కల్యాణ్ హీరోయిన్ సెల్ఫ్ ప్రమోషన్
జాన్వీ గ్లామర్ షోకు షేక్ అవుతున్న సోషల్ మీడియా
సింగర్ రాహుల్ వైద్య ఫేస్బుక్ పేజీ హ్యాక్
కొరటాల శివతో వన్స్ మోర్ అంటున్న బాలీవుడ్ బ్యూటీ
ఓటీటీ షోకు ఇలియానా గ్రీన్ సిగ్నల్..?
మీరెంత ధనవంతులనేది కాదు విషయం : రాంగోపాల్ వర్మ
తనకు ఎన్టీఆర్ ఆదర్శం అంటున్న యంగ్ హీరో
చిరంజీవికి సెట్స్ లోకి వెళ్లే మూడ్ లేదట…!
కమల్ హాసన్ ఓటమిపై శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్
నాకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి: పూజాహెగ్డే
Recommended Content by ntnews.com