హైదరాబాద్ : నిన్న నాగార్జున సాగర్లో దూకుడు కొనసాగించిన కారు.. ఇవాళ మున్సిపాలిటీ ఫలితాల్లోనూ అదే దూకుడు కొనసాగించింది. జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్, అచ్చంపేట మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఈ నాలుగు మున్సిపాలిటీల్లో గులాబీ పార్టీ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. పూర్తి స్థాయి మెజార్టీని సాధించింది టీఆర్ఎస్ పార్టీ.
అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 20 వార్డులకు గాను 13 స్థానాల్లో టీఆర్ఎస్, 6 స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు.
జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 27 వార్డుల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో టీఆర్ఎస్ 23 వార్డుల్లో విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ పార్టీ రెండు, బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించింది. జడ్చర్ల మున్సిపాలిటీకి ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి.
1 వార్డు – షేహిమినాజ్ (టీఆర్ఎస్)
2 వార్డు – బుక్క మహేష్ (టీఆర్ఎస్)
3వ వార్డు – సతీష్ (టీఆర్ఎస్)
4వ వార్డు – శంకర్ (టీఆర్ఎస్)
5వ వార్డు – నవనిత (టీఆర్ఎస్)
6వ వార్డు – రమేష్ (టీఆర్ఎస్)
7వ వార్డు – ఉమాదేవి (టీఆర్ఎస్)
8వ వార్డు – లక్ష్మీ (టీఆర్ఎస్)
9వ వార్డు – చైతన్య చౌహన్ (టీఆర్ఎస్)
10 వార్డు – కుమ్మరి రాజు (బీజేపీ)
11వార్డు – లక్ష్మి బికెఆర్ (టీఆర్ఎస్)
12వ వార్డు – రఘురామ్ గౌడ్ (టీఆర్ఎస్)
13 వార్డు – నందకిశోర్ (టీఆర్ఎస్)
14వ వార్డు – పుష్పలత (టీఆర్ఎస్)
15వ వార్డు – సారిక (టీఆర్ఎస్)
16 వార్డు – లలిత (బీజేపీ)
17వ వార్డు – చైతన్య (టీఆర్ఎస్)
18వ వార్డు – రహిమోదిన్ (కాంగ్రెస్)
19 వార్డు – సజిదా సూల్తానా (టీఆర్ఎస్)
20 వార్డు – శ్రావణి శ్యాం (టీఆర్ఎస్)
21వ వార్డు – వి. హరిత (టీఆర్ఎస్)
22వ వార్డు – శ్రీశైలమ్మ (టీఆర్ఎస్)
23 వార్డు – ఉమా శంకర్ (టీఆర్ఎస్)
24వ వార్డు – కొట్ల ప్రశాంత్ రెడ్డి (టీఆర్ఎస్)
25వ వార్డు – లత (టీఆర్ఎస్)
26 వార్డు – శశికిరణ్ (టీఆర్ఎస్)
27 వార్డు – విజయ్ (కాంగ్రెస్)
రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మున్సిపాలిటీని టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. కొత్తూరు మున్సిపాలిటీలోని మొత్తం 12 వార్డులకుగాను 7 వార్డులను కైవసం చేసుకుని గులాబీ జెండాను ఎగురవేసింది. ఐదు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. వార్డుల వారీగా గెలుపొందిన అభ్యర్థుల వివరాలిలా ఉన్నాయి.
1వ వార్డు – పి. మాధవి(కాంగ్రెస్)
2వ వార్డు – సి. చంద్రకళ(టీఆర్ఎస్)
3వ వార్డు – కె.శ్రీనివాస్(టీఆర్ఎస్)
4వ వార్డు – ఎస్. నాయక్(కాంగ్రెస్)
5వ వార్డు – జె.అనిత(కాంగ్రెస్)
6వ వార్డు – వి.హేమ(కాంగ్రెస్)
7వ వార్డు – కమ్మరి జయమ్మ(టీఆర్ఎస్)
8 వార్డు – బి.లావణ్య(టీఆర్ఎస్)
9వ వార్డు – ఎం. నర్సింహా గౌడ్(కాంగ్రెస్)
10వ వార్డు – కరుణ(టీఆర్ఎస్)
11వ వార్డు – డి.ప్రసన్న లత (టీఆర్ఎస్)
12వ వార్డు – డి.రవీందర్(టీఆర్ఎస్)
నకిరేకల్ మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగిరింది. నకిరేకల్ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 20 వార్డులకు గాను 11 వార్డులను టీఆర్ఎస్ కైవసం చేసుకుని జయకేతనం ఎగురవేసింది. వార్డుల వారీగా గెలుపొందిన అభ్యర్థుల వివరాలిలా ఉన్నాయి.
1వ వార్డు – బిక్షంరెడ్డి(స్వతంత్ర అభ్యర్థి)
2వ వార్డు – సునీల్(టీఆర్ఎస్ )
3వ వార్డు – చింత స్వాతి త్రిమూర్తులు(టీఆర్ఎస్ )
4వ వార్డు – గాజుల సుకన్య(కాంగ్రెస్)
5వ వార్డు – వంటేపాక సోమలక్మి(LION)
6వ వార్డు – మంతిపల్లి కవిత (LION )
7వ వార్డు – కొండ శ్రీను(టీఆర్ఎస్ )
8వ వార్డు – పన్నాల పావని శ్రీనివాసరెడ్డి(LION)
9వ వార్డు – చౌగోని రజిత(LION)
10వ వార్డు – చౌగోని అఖిల(టీఆర్ఎస్ )
11వ వార్డు – మురారిశెట్టి ఉమారాని(టీఆర్ఎస్ )
12వ వార్డు – భానోతు వెంకన్న(టీఆర్ఎస్ )
13వ వార్డు – పోతుల రవి(టీఆర్ఎస్ )
14వ వార్డు – గడ్డం స్వామి(టీఆర్ఎస్ )
15వ వార్డు – యసారపు లక్మి వెంకన్న(LION)
16వ వార్డు – గర్షకోటి సైదులు(LION)
17వ వార్డు – పల్లె విజయ్(LION)
18వ వార్డు – దైద స్వప్న రవీందర్(కాంగ్రెస్)
19వ వార్డు – రాచకొండ శ్రీను(టీఆర్ఎస్ )
20వ వార్డు – చెవుగోని రాములమ్మ(టీఆర్ఎస్ )