కొవిడ్-19 నిబంధనలతో శ్రీరామనవమి వేడుకలకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో సీతారాముల కల్యాణం కోసం ఉత్సవ విగ్రహాలను కళాకారులు సిద్ధం చేస్తున్నారు. ఉప్పల్-నాగోలు రహదారిపై సోమవారం ఇలా సీతారాముల ప్రతిమలకు రంగులు దిద్దుతూ కనిపించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
భాగ్యనగరిలో అందమైన సాయంత్రం
లాక్డౌన్ ఎఫెక్ట్ : రోడ్లపై జనాలే లేరు