Wanaparthy
- Feb 07, 2021 , 00:28:36
VIDEOS
విధులు సక్రమంగా నిర్వర్తించాలి

- పారిశుధ్య పనులను పర్యవేక్షించిన మున్సిపల్ చైర్పర్సన్ మనోరమ
అలంపూర్, ఫిబ్రవరి 6 : మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది విధులు సక్రమంగా నిర్వర్తించాలని మున్సిపల్ చైర్పర్సన్ మనోరమ ఆదేశించారు. శనివారం తెల్లవారుజామున ఆమె పారిశుధ్య కార్మికుల హాజరును పరిశీలించారు. ఎంతమంది కార్మికులు విధులకు హాజరయ్యారు. మిగతా వారు ఎందుకు హాజరు కాలేదు అనే విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మీ పాత్ర వెలకట్టలేనిదన్నారు. పట్టణంలో అన్ని వీధులను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని సూచించారు. కుప్పలుగా వేసిన చెత్త రోడ్లపై అలాగే ఉంచకుండా ఎప్పటికప్పుడు డంపింగ్ యార్డుకు చేరవేయాలన్నారు. ప్రభుత్వం నుంచి మున్సిపాలిటీలకు ఇచ్చిన వాహనాలను చెత్త తరలించడానికి సద్వినియోగం చేసుకొని చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ శేఖర్రెడ్డి పాల్గొన్నారు.
తాజావార్తలు
- 125 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
- బాయ్ఫ్రెండ్తో క్లోజ్గా శృతిహాసన్..ట్రెండింగ్లో స్టిల్స్
- మహారాష్ట్రలో కొత్తగా 8,293 కరోనా కేసులు.. 62 మరణాలు
- సోలార్ పవర్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం
- ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విద్యాసంస్థలకు రెండ్రోజులు సెలవు
- ‘సచిన్, కోహ్లి సెంచరీలు చూశాం.. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ సెంచరీలు చూస్తున్నాం’
- ఫాతిమా జంక్షన్లో పీవీ కాంస్య విగ్రహం
- ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా అప్డేట్
- హంగ్ వస్తే బీజేపీతో దీదీ దోస్తీ: ఏచూరి
- ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
MOST READ
TRENDING