సంధ్యసమయాన అరుణవర్ణంలో ఉన్న ఆకాశాన్ని కారుమబ్బులు కమ్మేసి ఎంతో అందంగా.. అద్భుతంగా కనిపిస్తుంది కదా !! బుధవారం సాయంత్రం కనిపించిందీ దృశ్యం. సూర్యాస్తమయ సమయాన మబ్బులు కమ్మేయడంతో హుస్సేన్ సాగర్ తీరాన గంటగంటకు ఆకాశంలో ఇలా వివిధ రంగుల్లోకి నగరవాసులకు కనువిందు చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి