హైదరాబాద్: మేడే సందర్భంగా శ్రామికులు, కార్మికులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ శ్రామికులు, కార్మికుల పక్షపాతి అని, వారి భద్రతకు, సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కార్మికుల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..