వికారాబాద్ : వికారాబాద్ మండల పరిధిలోని ధ్యాచారం గ్రామం సమీపంలో ఉన్న సద్గురు సాయిబాబని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే వెంట ధారూరు మండల అధ్యక్షుడు వేణుగోపాల్రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.