వికారాబాద్ : సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేయడం జరిగిందని వికారాబాద్ జిల్లా విద్యాధికారి రేణుకాదేవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వికారాబాద్ పట్టణంలోని డీపీఆర్సీ భవన్లో ఉదయం 11 గంటలకు ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని 32మంది ఉపాధ్యాయులను ఎంపికయ్యారు.
ఉత్తమ ఉపాధ్యాయులు
తైబాభేగం ఎస్జీటీ (తొర్మామిడి) బంట్వారం, జి. రమేశ్ కుమార్ ఎస్ఏ (జడ్పీహెచ్ఎస్ తొర్మామిడి) బంట్వారం, టి.బిక్షపతి ఎస్జీటీ ( పీఎస్ ర్యానాయక్తండా) బషీరాబాద్, గోపాల్ ఎస్జీటీ (పీఎస్ బాపల్లి తండా) బొంరాస్పేట, శ్రీహరి ఎస్జీటి (పీఎస్ టేకులగడ్డతండా) బొంరాస్పేట, వి.శివప్రసాద్ ఎస్ఏ (జడ్పీహెచ్ఎస్ కుక్కింద) ధారూరు, ఎన్. సరస్వతీ ఎస్ఏ (యూపీఎస్ మున్నూర్ సోమారం) ధారూరు, వి. వీరానందం ఎస్ఏ (జడ్పీహెచ్ఎస్ దోమ) దోమ, ఎం.జయమ్మ ఎస్టీజీ( పీఎస్ దోమ) దోమ, బి.శ్రీవిద్య ఎస్ఏ( జడ్పీహెచ్ఎస్ దోమ) దోమ, కె.మొగులయ్య ఎస్జీటీ (పీఎస్ దిర్సంపల్లి) దోమ, కె. కరుణాకర్రెడ్డి ఎస్జీటీ (పీఎస్ బొంపల్లి) దోమ, జి.శ్రీనివాసులు ఎస్ఏ(జడ్పీహెచ్ఎస్ అల్నాపూర్) దోమ, వి.చక్రవర్తి ఎస్జీటీ (పీఎస్ మోత్కూర్) దోమ, నన్య ఎస్ఏ (జడ్పీహెచ్ఎస్ చల్లాపూర్) దౌల్తాబాద్, వి. సూర్య ఎస్జీటీ (పీఎస్ బొంరెడ్డిపల్లి) కుల్కచర్ల, హెచ్.నాగమణి ఎస్ఏ (జడ్పీహెచ్ఎస్ కోట్మర్పల్లి) మర్పల్లి, ఎస్. సుభాష్ ఎస్ఏ (జడ్పీహెచ్ఎస్ సిరిపురం) మర్పల్లి, స్వరూప ఎస్జీటీ (పీఎస్ ఎక్మామిడి) నవాబుపేట, డి. బుగ్గయ్య ఎస్ఎ (జడ్పీహెచ్ఎస్ నెం.1 పరిగి) పరిగి, ఎండి. మోహిజ్ఖాన్ ఎస్జీటీ(పీఎస్ మిట్టకోడూరు) పరిగి, బీబీహజ్ర ఎస్జీటీ (పీఎస్ యు. ఇందూర్) పెద్దేముల్, రెహనభేగం ఎస్జీటీ (పీఎస్ పెద్దేముల్) పెద్దేముల్, ఎం. స్వరూప్ ఎస్ఏ (జడ్పీహెచ్ఎస్ చన్గోముల్) పూడూరు, ఆర్. హరికృష్ణ ఎస్ఏ(జడ్పీహెచ్ఎస్ కంకల్) పూడూరు, పి. ప్రభాకర్రెడ్డి ఎస్ఏ (జడ్పీహెచ్ఎస్ అంగడిచిట్టంపల్లి) పూడూరు, ఎండి. ఖాజామైనోద్ధిన్ ఎస్జీటీ (యూపీఎస్ మేడిపల్లికలాన్) పూడూరు, కెవి. సావిత్రి ఎస్ఏ (జడ్పీహెచ్ఎస్ చన్గోలి) తాండూరు, పి. అనురాధ ఎస్జీటీ (యూపీఎస్ కోటబాసుపల్లి) తాండూరు, శ్రీనివాస్ ఎస్జీటీ (యూపీఎస్ సంగమ్కలాన్) తాండూరు, హరిచందర్ ఎస్ఏ (జడ్పీహెచ్ఎస్ బాలుర వికారాబాద్) వికారాబాద్, టి. బస్వరాజ్ ఎస్ఏ (జడ్పీహెచ్ఎస్ పగిడాల) యాలాల మండలాలకు చెందిన ఉపాధ్యాయులు ఎంపికైనట్లు విద్యాధికారి తెలిపారు.