కొడంగల్ : కొడంగల్ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న కూరగాయల మార్కెట్ యార్డు స్థలాన్ని వివారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరితిగతిన మార్కెట్ యార్డు పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ నాగరాజు, స్థానిక కౌన్సిలర్ మధుయాదవ్ పాల్గొన్నారు.