న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణంలో నిందితుడిగా ఉన్న మెహుల్ చోక్సీని స్వదేశానికి తీసుకు రావాలన్న భారత ప్రభుత్వ ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైద్య కారణాల రీత్యా అంటిగ్వా&బార్బుడాకు వెళ్లేందుకు చోక్సీకి డొమినికా హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. వైద్య చికిత్స చేయించుకోవడానికి మాత్రమే అంటిగ్వాకు వెళుతున్నట్లు అనుమతినిచ్చామని స్పష్టం చేసింది.
దీంతో మెహుల్ చోక్సీ ఇక న్యూరాలజికల్ చికిత్స పొందడానికి అంటిగ్వాకు వెళ్లవచ్చు. అప్పటి వరకు భారత్కు మెహుల్ చోక్సీ అప్పగించడానికి దాఖలు చేసిన పిటిషన్ విచారణను పెండింగ్లో పెట్టింది.
అంటిగ్వాలో చికిత్స పొందిన తర్వాత ప్రయాణానికి ఫిట్ అని వైద్యులు ధ్రువీకరించగా, డొమినికాకు తిరిగి రావాలని న్యాయస్థానం ఆదేశించింది. చట్ట విరుద్ధంగా డొమినికాలో అడుగు పెట్టారన్న అభియోగంపై డొమినికా పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
కరోనా థర్డ్ వేవ్ తప్పదు.. అదీ త్వరలోనే: ఇండియన్ మెడికల్ అసోసియేషన్
నార్కో టెర్రర్ను ఆపాలి: అమిత్ షా
కశ్మీర్ను లూటీ చేసేందుకే ఆర్టికల్ 370 రద్దు
నిబంధనలు పాటించని ఫలితం.. జన్పథ్ మార్కెట్ మూసివేత
లఢాక్లో చొరబడిన చైనా సైనికులు.. దలైలామా బర్త్డే వేడుకలపై నిరసన
అంతరిక్షం నుంచి భూమిని చూడడం అద్భుతం: శిరీష బండ్ల
భార్య గొంతెమ్మ కోరికలు తీర్చడం కోసం చైన్ స్నాచర్గా మారిన భర్త..!
గిన్నిస్’ రికార్డు గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు అంకితం
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన పాలమూరు మహిళలు
వీడియో: స్కూల్ క్యాంటీన్లోకి ప్రవేశించిన చిరుత
వరిగడ్డితో చెప్పుల తయారీ.. ఎక్కడో తెలుసా?
తమిళనాడును విభజించే యోచనలేదు: బీజేపీ
సెప్టెంబర్ 12న నీట్ (యూజీ) పరీక్ష.. రేపటి నుంచి దరఖాస్తు ప్రక్రియ