Vikarabad
- Jan 31, 2021 , 00:08:54
VIDEOS
కరోనా కాలంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

- టీయూడబ్ల్యూజే, ఐజేయూ డైరీ ఆవిష్కరణలో
- మంత్రి సబితాఇంద్రారెడ్డి
వికారాబాద్, జనవరి 30 : కరోనా కాలంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో టీయూడబ్ల్యూజే, ఐజేయూ సంఘం డైరీని మంత్రి ఆవిష్కరించి మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, జాయింట్ కలెక్టర్తో మాట్లాడి జర్నలిస్టుల నివాసాల కోసం కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర విద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్ నాగేందర్గౌడ్, జడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, వికారాబాద్, పరిగి ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్రెడ్డి, అడిషనల్ కలెక్టర్ మోతీలాల్, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- ప్రతి ఇంటికి ప్రభుత్వ సాయం : మంత్రి కొప్పుల
- హర్మన్ప్రీత్ కౌర్ అరుదైన ఘనత
- మోదీకి దీదీ కౌంటర్.. గ్యాస్ సిలిండర్తో పాదయాత్ర
- అధికారులను కొట్టాలన్న.. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై నితీశ్ స్పందన
- సర్కారు బెంగాల్కు వెళ్లింది, మేమూ అక్కడికే పోతాం: రైతులు
- ‘మల్లన్న ఆలయంలో భక్తుల సందడి’
- మహిళా ఉద్యోగులకు రేపు సెలవు : సీఎం కేసీఆర్
- ఆ సినిమాలో నా రోల్ చూసి నాన్న చప్పట్లు కొట్టాడు: విద్యాబాలన్
- విడుదలకు ముస్తాబవుతున్న 'బజార్ రౌడి'
- కూరలో ఉప్పు ఎక్కువైతే ఏం చేయాలి
MOST READ
TRENDING