Vikarabad
- Jan 14, 2021 , 00:34:30
మెరుగైన వైద్యం అందించాలి

- కలెక్టర్ పౌసుమి బసు
వికారాబాద్, జనవరి13 : ప్రభుత్వ ఏరియా దవాఖానలోని రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ పౌసుమి బసు వైద్యులకు సూచించారు. బుధవారం సాయంత్రం ఆకస్మికంగా కలెక్టర్ దవాఖానను సందర్శించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, నాలుగు రోజుల క్రితం కల్తీ కల్లు తాగి చికిత్స కోసం వచ్చిన రోగులను మరోసారి పరామర్శించి పరిస్థితిని తెలుసుకున్నామన్నారు. ప్రస్తుతం రోగులు కోలుకుంటున్నారని చెప్పారు. వారికి కావాల్సిన వైద్య సదుపాయం సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచిస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో ఓ నిండు గర్భిణి ప్రసవం కోసం వచ్చింది. కలెక్టర్ గర్భిణితో మాట్లాడి దవాఖానలో నాణ్యమైన వైద్యం లభిస్తున్నదని భరోసా ఇచ్చారు.
తాజావార్తలు
- సుధీర్ బాబు లెగ్ వర్కవుట్స్..వీడియో వైరల్
- పసుపు రైతులను ఆదుకోవడంలో బీజేపీ, కాంగ్రెస్ విఫలం
- వివాహ విందు కోసం వచ్చి.. కానరాని లోకాలకు..!
- అమిత్ షా పదవికి రాజీనామా చేయాలి : రణదీప్ సూర్జేవాలా
- మీ పిల్లలకు రైస్ మిల్క్ తాగిస్తున్నారా!
- అన్లాక్ : తెరుచుకోనున్న స్విమ్మింగ్ పూల్స్
- 23 లక్షలు దాటిన కరోనా టీకా లబ్ధిదారులు
- ఒకే రోజు 8 చిత్రాలు..జనవరి 29న సినీ జాతర..!
- బ్లడ్లో హై ఒమెగా-3 ఫ్యాట్తో నో కొవిడ్ రిస్క్
- ‘సీఎం అయిన మీకు.. అరెస్ట్ వారెంట్ ఎవరిస్తారు..’
MOST READ
TRENDING