Vikarabad
- Jan 11, 2021 , 00:20:19
VIDEOS
బంజారా భవన్ నిర్మాణానికి బోరు మంజూరు

కొడంగల్ : పట్టణానికి సమీపంలోని సిద్దనొంపు వద్ద తాలూకా బంజారా భవన్ నిర్మాణానికి బోరు వేయడానికి జడ్పీ చైర్పర్సన్ రూ.1.80లక్షలు నిధులు మంజూరు చేశారని బొంరాస్పేట జడ్పీటీసీ చౌహాన్ అరుణాదేశు, తాలూకా సేవాలాల్ మహారాజ్ సంఘం అధ్యక్షుడు దేశ్యానాయక్ తెలిపారు. ఆదివారం సిద్దనొంపు వద్ద బంజారా భవన్ నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో పూజలు చేసి బోరు వేయగా పుష్కలంగా నీళ్లు వచ్చాయని వారు తెలిపారు. బోరు వేయడానికి నిధులు మంజూరు చేయాలని జడ్పీ చైర్పర్సన్ను కోరిన వెంటనే నిధులు మంజూరు చేశారని జడ్పీటీసీ అరుణాదేశు తెలిపారు. కార్యక్రమంలో బొంరాస్పేట ఎంపీపీ హేమీబాయి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు టీటీ రాములు, ఢాక్యానాయక్, సోంనాథ్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- వ్యాపారుల కోసం రూపే సాఫ్ట్ పీఓఎస్
- రైడింగ్ మోడ్స్తో సరికొత్త అపాచీ
- సీఐఐ తెలంగాణ చైర్మన్గా సమీర్ గోయల్
- మొక్కను తొలగించిన ఇద్దరికి జరిమానా
- టీవీ ధరలకు రెక్కలు!
- పంత్ పవర్
- ముత్తూట్ చైర్మన్ కన్నుమూత
- సెహ్వాగ్ 35 బంతుల్లో 80 నాటౌట్
- మంత్రి కొప్పులను కలిసిన గద్దర్
- ఈ-కొలి బ్యాక్టీరియాతో క్యాన్సర్..!
MOST READ
TRENDING