Vikarabad
- Dec 13, 2020 , 04:29:37
VIDEOS
సంక్షేమ పథకాలు అందరికీ అందేలా పార్టీ శ్రేణులు పనిచేయాలి

కులకచర్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు సంక్షేమ పథకాలను ప్రజలకు పూర్తిస్థాయిలో అందేలా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికై రెండు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డిని టీఆర్ఎస్ పార్టీ కులకచర్ల మండల నాయకులు, కులకచర్ల గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకునే విధంగా చూడాలని తెలిపారు. ఈ సందర్భంగా కులకచర్లలో టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.
తాజావార్తలు
- ‘సచిన్, కోహ్లి సెంచరీలు చూశాం.. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ సెంచరీలు చూస్తున్నాం’
- ఫాతిమా జంక్షన్లో పీవీ కాంస్య విగ్రహం
- ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా అప్డేట్
- హంగ్ వస్తే బీజేపీతో దీదీ దోస్తీ: ఏచూరి
- ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
- కేంద్ర మంత్రికి లేఖ రాసిన మంత్రి కేటీఆర్
- శ్రీలంక క్రికెట్ డైరెక్టర్గా టామ్ మూడీ
- టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి
- అంబేద్కర్ ఆదర్శనీయుడు : మంత్రి కొప్పుల ఈశ్వర్
- మయన్మార్లో నిరసనకారులపై కాల్పులు.. 18 మంది మృతి
MOST READ
TRENDING