జోగులాంబ గద్వాల : విద్యుత్ షాక్తో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాద సంఘటన మల్లకల్ మండలం నాగర్ దొడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కురువ పరశురాముడు (26) తన వ్యవసాయ పొలంలో నీళ్లు పెట్టడానికి వెళ్లి విద్యుత్ షాక్కు గురయ్యాడు. ఇది గమనించిన సభ్యులు దవాఖాన తరలిస్తున్న సమయంలో మార్గమధ్యలోనే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చవండి..
రాష్ట్ర సరిహద్దుల్లో రెండు చెక్ పోస్టులు ఏర్పాటు
వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి పువ్వాడ
కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్ : ఎమ్మెల్యే గూడెం
కరోనాపై ఆందోళన వద్దు : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి