వికారాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లి ఇద్దరు వ్యక్తులుబావిలో మునిగి మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని తాండూరు మండలం కొట్లాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు..మహేష్, కృష్ణ అనే వ్యక్తులు ఉగాది పండగ కోసం తమ అత్తగారి ఊరైన కొట్లాపూర్ వచ్చారు. కాగా, స్నానం చేసేందుకు బావిలో దిగి నీట మునిగి మృతి చెందారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
బహుజన తత్వవేత్త జ్యోతిరావు పూలే : మంత్రి పువ్వాడ
‘మల్లన్న’ క్షేత్రంలో భక్తుల కోలాహాలం
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే : మంత్రి ఐకే రెడ్డి
గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి రావు ఫూలే