పురాతన భవనాలకు ‘తెలంగాణ’ పెట్టింది పేరు. ఖిల్లాలు, గడీలు.. ఇలా ఎన్నో అపురూప కట్టడాలను ఈ గడ్డ మీద నిర్మించారు. అయితే, ఓ రైతు కూడా తన కోసం ఇంద్ర భవనాన్ని నిర్మించాలనుకొన్నాడు. 1905లోనే లక్ష రూపాయలకు పైగా ఖర్చు పెట్టి, అ‘పూర్వ’ భవనానికి ప్రాణం పోశాడు. మరి ఆ భవనం ఎక్కడ ఉంది.. ఆ వివరాలేంటో ఈ కింది వీడియోలో చూడండి..