తిరుచ్చి: తమిళనాడు రాష్ట్రం తిరుచ్చి పట్టణంలోని జంబుకేశ్వర అఖిలాండేశ్వరి ఆలయంలో కొత్తగా నిర్మించిన పూల్లో అంబారీ ఏనుగు అఖిల జలకాలాడింది. పూల్ అంతా కలియతిరుగుతూ, నీళ్లలో పడి దొర్లుతూ వేసవి తాపాన్ని తీర్చుకున్నది. అంబారీ ఏనుగు జలకాలాటకు సంబంధించిన దృశ్యాలను ఓ జాతీయ మీడియా సంస్థ ట్విట్టర్లో పోస్టు చేసింది. ఆ దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా వీక్షించండి.