రంగారెడ్డి : పిడుగు పడి వు మృతి చెందింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని కందుకూరు మండల నేదునూరు అనుబంధ గ్రామం మాన్యగూడ గ్రామానికి చెందిన రైతు గుంగుల చంద్రశేఖర్రెడ్డి తన పశువులను వ్యవసాయ పొలంవద్ద కట్టేసిన ఆవు పిడుగు పడి ఆవు మృతి చెందింది. సుమారు రూ.70వేల విలువ గల తన ఆవు మృతి చెందడంతో రైతు కన్నీరుమున్నీరయ్యాడు. అధికారులు విచారణ జరిపి ఆదుకోవాలని ఆయన కోరారు.
ఇవి కూడా చదవండి..
తెలంగాణలో టీడీపీకి స్థానం లేదు : మంత్రి హరీశ్రావు