యాదాద్రి: యాదాద్రి కొండపైన పుష్కరిణి సమీపంలో మట్టి లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ ప్రమాదవశాత్తు బోల్తా కొట్టింది. సుమారు 20 మీటర్ల లోతులో టిప్పర్ పడింది.
అప్రమత్తమైన డ్రైవర్ లారీ నుంచి బయటకు దూకాడు. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు.