మమతా బెనర్జీ
కోల్కతా: ఒంటి కాలితో బెంగాల్ను గెలిచి, ఆ తర్వాత రెండు కాళ్లతో ఢిల్లీనీ గెలుస్తానని కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. తాను ప్రస్తుతం వీల్చెయిర్లోనే ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తనను తాను రాయల్ బెంగాల్ టైగర్గా అభివర్ణించుకున్నారు.
మరిన్ని వార్తలు చదవండి..
మధ్యవర్తికి రూ.10 కోట్ల కమిషన్
శత్రు క్షిపణులను దారి మళ్లించే చాఫ్
గీతా ప్రెస్ అధ్యక్షుడు రాధేశ్యామ్ ఖేమ్కా కన్నుమూత
భూ కుంభకోణంలో యెడియూరప్పకు ఊరట