యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు సోమవారం రూ. 8,29,355 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపా రు. ప్రధాన బుకింగ్ ద్వారా 1,27,714, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 13,400, వీఐపీ దర్శనాలతో 36,750, వేద ఆశీర్వచనం ద్వారా 4,128, నిత్యకైంకర్యాల ద్వారా 400, క్యారీ బ్యాగుల విక్రయం ద్వారా 2,100, వ్రత పూజలతో 42,500, కల్యాణకట్ట టిక్కెట్లతో 19,400, ప్రసాద విక్రయం ద్వారా 4,20,080, వాహన పూజలతో 9,900,
టోల్ గేట్ ద్వారా 890, అన్నదాన విరాళం ద్వారా 11,153, సువర్ణ పుష్పార్చనలతో 64,340, యాదరుషి నిలయం ద్వారా 51,100, పాతగుట్ట నుంచి 24,900, ఇతర విభాగాల ద్వారా 250 మొత్తంగా రూ. 8,29,355 ఆదాయం వచ్చినట్లు తెలిపారు.