యాదాద్రి: లక్ష్మీనరసింహా స్వామి ఖజానాకు ఆదివారం రూ. 15,15,405 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 2,41,626, రూ. 100 దర్శనం టిక్కెట్లతో 11,300, వీఐపీ దర్శనాల ద్వారా 1,80,000, వేద ఆశీర్వచనం 6,192, సుప్రభాతం ద్వారా 3,200, క్యారీబ్యాగుల విక్రయం ద్వారా 5,000, వ్రత పూజల ద్వారా
61,000, కల్యాణకట్ట టిక్కెట్ల ద్వారా 37,600, ప్రసాద విక్ర యం ద్వారా 6,51,105, వాహన పూజలతో 18,500, టోల్గేట్ ద్వారా 2,350, అన్నదాన విరాళంతో 14,294, సువర్ణ పుష్పార్చనల ద్వారా 1,36,000, యాదరుషి నిలయం ద్వారా 75,850, పాతగుట్ట నుంచి 33,20, ఇతర విభాగాల ద్వారా 11,876 ఆదామం సమకూరినట్లు అధికారులు తెలిపారు.