యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ. 7,12,026 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 78,270, రూ. 100 దర్శనంతో రూ. 31,500, నిత్య కైంకర్యాల ద్వారా రూ. 1,400, సుప్రభాతంతో రూ. 900, క్యారీబ్యాగులతో రూ. 3,875, సత్యనారాయణ స్వామి వ్రతాల ద్వారా రూ. 36,500, కల్యాణకట్టతో రూ. 19,400, ప్రసాద విక్రయంతో రూ. 3,34, 760, శాశ్వత పూజల ద్వారా
రూ. 16,116, వాహన పూజలతో రూ. 10,600, టోల్గేట్తో రూ. 840, అన్నదాన విరాళంతో రూ. 11,232, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 45,280, వేద ఆశీర్వచనంతో రూ. 4,644, యాదరుషి నిలయంతో రూ. 44,560, పాతగుట్టతో రూ. 15,125, ఇతర విభాగాలతో రూ. 68,256తో కలుపుకుని రూ. 7,12,026 ఆదాయం సమకూరి నట్లు ఆమె తెలిపారు.