యాదాద్రి భువనగిరి : శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ సొసైటీ చైర్మన్ కోలేటి దామోదర్ కుటుంబ సమేతంగా దర్శించుకుని స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య
Tokyo Olympics : బాక్సర్ లవ్లీనా గ్రామంలో సంబురాలు
Rashmi Gautam: లంగా ఓణీలో హీటెక్కిస్తున్న యాంకర్ రష్మీ