ములుగు : తెలంగాణ, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలైన ములుగు జిల్లా వాజేడు మండలంలోని పలు గ్రామాల్లో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గ్రామాల్లో రైతులు యాసంగి వరి పంటలతో పాటు గోదావరి తీరం వెంబడి అధిక విస్తీర్ణంలో మిర్చి సాగు చేస్తారు. వేసవికాలంలో అనుకోని రీతిలో అకస్మాత్తుగా వర్షాలు కురవడంతో వరి పంటలతో పాటు మిర్చి పంటలకు నష్టం వాటిల్లింది. పలు చోట్ల నేలకొరడంతో రవాణాకు అంతరాయం ఏర్పడింది.
ఇవి కూడా చదవండి..
దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అధికారులు
కరోనా ఉధృతిపై వరంగల్లో మంత్రుల సమీక్ష
మానవత్వాన్ని చాటుకున్న సూపర్ స్టార్..!
సమన్వయంతో పని చేద్దాం..కరోనాను తరిమేద్దాం
ఇండియాకు ఆక్సిజన్ కోసం ఓవర్టైమ్ పని చేస్తున్నాం: చైనా