Telangana
- Dec 31, 2020 , 01:44:04
కామారెడ్డి కలెక్టర్కు వెబ్ రత్న అవార్డు

- వర్చువల్లో అవార్డు ప్రదానం చేసిన రాష్ట్రపతి
- ఢిల్లీ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ శరత్
కామారెడ్డి: కామారెడ్డి కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ వెబ్త్న్ర అవార్డు అందుకున్నారు. ఎక్సలెన్సీ ఇన్ డిజిటల్ గవర్నెన్స్ డిస్ట్రిక్ట్ కేటగిరీలో కామారెడ్డి జిల్లా ఎంపికైన విషయం తెలిసిందే. డిజిటల్ ఇండియా 2020 అవార్డు ల ప్రదానోత్సవం బుధవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగింది. కాగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వర్చువల్ ద్వారా కలెక్టర్ శరత్కు డిజిటల్ ఇండియా అవార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రు లు రవిశంకర్ ప్రసాద్, సంజయ్ ధోత్రే, కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి అజయ్ సాహ్ని తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- టెస్లా మస్క్ స్టైలే డిఫరెంట్.. పన్ను రాయితీకే ప్రాధాన్యం
- ఆ సీక్రెట్ అతనొక్కడికే తెలుసంటున్న నిహారిక..!
- చిరంజీవి మెగా ప్లాన్.. ఒకేసారి 2 సినిమాలకు డేట్స్..!
- బైకులు ఢీకొని ఇద్దరికి తీవ్రగాయాలు
- ఎస్పీ బాలసుబ్రమణ్యం కొత్త పాట వైరల్
- ఇక డేటా ఇన్ఫ్రా, కృత్రిమ మేధపైనే ఫోకస్
- ఆదిపురుష్ లాంఛింగ్కు టైం ఫిక్స్..!
- పవన్ కల్యాణ్ చిత్రంలో అనసూయ..?
- విద్యార్థినులకు మొబైల్ ఫోన్లు అందించిన మంత్రి కేటీఆర్
- సెస్, సర్ ఛార్జీలను కేంద్రం రద్దు చేయాలి : మంత్రి హరీశ్ రావు
MOST READ
TRENDING