Telangana
- Dec 22, 2020 , 16:04:58
నిర్వాసితులకు న్యాయం చేస్తాం : ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి

వనపర్తి : జీవో 98 ద్వారా శ్రీశైలం ముంపు బాధితులకు న్యాయం చేస్తామని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని చిన్నంబావి మండలంలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..శ్రీశైలం ముంపు నిర్వాసితుల సమస్యపై ముఖ్యమంత్రి, మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.
చిన్నంబావి మండలం వెనుకబడిన ప్రాంతం కాదు, కొల్లాపూర్ నియోజకవర్గానికి గుండెకాయ లాంటిదన్నారు. చిన్నంబావి మండల ప్రజలకు ప్రధానం మూడు వాగ్ధానాలు చేశాను. వాటిని నెరవేరుస్తున్నానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రవేశ పెట్టిన నూతన వ్యవసాయ చట్టంతో వ్యవసాయరంగం కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు.
తాజావార్తలు
- రాష్ర్టంలో కరోనా టీకా తీసుకున్న తొలి మహిళ ఈమెనే
- చనిపోయిన పెంపుడు శునకానికి ఎంత గొప్ప సంస్కారం..!
- రష్యా ఎస్-400 మిస్సైల్ కొనుగోళ్లపై అభ్యంతరం
- లాక్డౌన్తో ప్రాణాలను కాపాడుకున్నాం : ప్రధాని మోదీ
- తెలంగాణలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం
- కరోనా ఖతం.. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ ప్రారంభించిన మోదీ
- దేశంలో కొత్తగా 15,158 పాజిటివ్ కేసులు
- రాష్ర్టంలో కొత్తగా 249 కరోనా కేసులు
- రోహిత్ శర్మ ఔట్.. ఇండియా 62-2
- హార్ధిక్ పాండ్యా తండ్రి కన్నుమూత..
MOST READ
TRENDING