జగిత్యాల : తెలంగాణ ఉద్యమకారుడు, మెట్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తండ్రి బాల్క సురేష్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ను రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కుర్మయ్యగారి నవీన్ కుమార్ వారి స్వగృహం మెట్పల్లిలో కలిసి పరమార్శించారు. బాల్క సురేష్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
రాఘవపూర్ పీహెచ్సీకి జాతీయ అవార్డు
సురేందర్ రెడ్డికి నివాళులు అర్పించిన ఎంపీ సంతోష్ కుమార్
అంతర్జాల వేదికగా..ఎన్టీఆర్కు ఘన నివాళులు
రాజద్రోహానికి పరిమితులను సెట్ చేయాల్సిందే: సుప్రీంకోర్టు
రైతులకు జనుము విత్తనాలు పంపిణీ
నారాయణపేట జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల పట్టివేత