హైదరాబాద్: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగుతున్న హింసాత్మక ఘటనలపై ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి మనిషికి జీవించే హక్కు అనేది ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. ఏ ప్రభుత్వానికైనా ప్రజల జీవించే హక్కును కాపాడటమే ప్రధాన విధి అయి ఉండాలని అసద్ సూచించారు.
ఏ ప్రభుత్వమైతే ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించలేకపోతదో ఆ ప్రభుత్వం విధి నిర్వహణలో పూర్తిగా విఫలమైనట్టేనని అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. దేశంలోని ఏ ప్రాంతంలో ఏ ప్రభుత్వం ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫలమైనా ఆ ప్రభుత్వ వైఫల్యాన్ని తాము ఖండించి తీరుతామని ఆయన స్పష్టంచేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సిక్కు యువకుడిపై సుత్తితో దాడి.. ఆమెరికాలో దారుణం..!
ఆటోవాలాలకు రూ.5000 చొప్పున ఆర్థిక సాయం
ముగిసిన ఎన్నికలు.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
కూలిన మెట్రో రైలు వంతెన.. 13 మంది దుర్మరణం
జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్స్గా ప్రకటించిన స్టాలిన్
తిరుమల శ్రీవారి ఆలయంలో విషాదం.. కరోనాతో ప్రధాన అర్చకులు మృతి