10 కిలోమీటర్లు బురద, రాళ్లురప్పల్లో నడిచి గిరి జనులకు వైద్యం చేశారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ వైద్య సిబ్బం ది. మద్దుకూరు శివారులోని అటవీ ప్రాంతంలోని గొత్తి కోయల గ్రామంలో శనివారం వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేసి, మందులను పంపి ణీ చేశారు.
–చండ్రుగొండ