Telangana
- Jan 18, 2021 , 19:32:07
VIDEOS
బూర్గుల మృతి పట్ల వినోద్ కుమార్ సంతాపం

హైదరాబాద్ : స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బూర్గుల నర్సింగరావు మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. బూర్గుల మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు అని ఆయన అన్నారు. బూర్గుల పోరాట స్ఫూర్తిని కొనియాడారు. బూర్గుల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
కొమురవెల్లిలో వైభవంగా పెద్దపట్నం, అగ్నిగుండం
పల్లె ప్రగతిలో ప్రజాప్రతినిధుల పాత్ర భేష్
అభివృద్ధికి ఆకర్షితులయ్యే టీఆర్ఎస్లో చేరికలు
తాజావార్తలు
- విశాఖ స్టీల్పై ఆల్పార్టీ.. ప్రధాని అపాయింట్మెంట్ కోరిన జగన్?
- తెలంగాణకు కేంద్రం చేసిందేమీ లేదు : మంత్రి కేటీఆర్
- రాముడిగా ప్రభాస్.. లక్ష్మణుడిగా బాలీవుడ్ స్టార్ హీరో..!
- కొత్త రేడార్ను అభివృద్ధి చేసిన ఇస్రో
- కొవిడ్ టీకా తీసుకున్న ఎల్కే అద్వానీ
- వరంగల్ జైలుకు బిట్టు శ్రీను
- అత్తారింట్లో భార్యను ఎవరు కొట్టినా భర్తదే బాధ్యత: సుప్రీంకోర్టు
- ఆటో ఇండస్ట్రీ ‘రైట్సైజింగ్’: ఆదా కోసం ఉద్యోగాలపై వేటు!
- డిజిటల్ బడ్జెట్ : అందరికీ ఉచితంగా కొవిడ్-19 వ్యాక్సిన్
- చిరు సాంగ్కు చిందేసిన మోనాల్.. వీడియో వైరల్
MOST READ
TRENDING