మహబూబ్నగర్ : పాలమూరు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎల్.బి.లక్ష్మీ కాంత్ రాథోడ్ హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ను మర్యాద పూర్వకంగా కలిశారు. పాలమూరు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్గా నియమితులైనందుకు ప్రొఫెసర్ ఎల్.బి.లక్ష్మి కాంత్ రాథోడ్ను ఎంపీ అభినందించారు. విశ్వవిద్యాలయ అభివృద్ధికి అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు.
యూనివర్సిటీ అభివృద్ధికి సంబంధించిన వివిధ ప్రణాళికలపై చర్చించారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో తదుపరి హరిత హరం కార్యక్రమానికి ఎంపీ సంతోష్ను ఆహ్వానించారు. వైస్ చాన్సలర్ వెంట పీయూ ఈసీ మెంబర్ ఫణి ప్రసాద్, ఓఎస్డీ మధుసూదన్ రెడ్డి ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
నల్లగొండ జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్
ఘరానా దొంగను అరెస్ట్ చేసిన కోరుట్ల పోలీసులు
బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యం : మంత్రి సత్యవతి
రైతులకు, హమాలీలకు ఉచిత అన్నదానం : ఎమ్మెల్సీ కవిత
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ను కలిసిన మంత్రి ఎర్రబెల్లి
పేదలకు అండగా తెలంగాణ ప్రభుత్వం