ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహిళలు అత్యంత భక్తిశ్రద్ధల మధ్య వటసావిత్రీ వ్రతాన్ని గురువారం నిర్వహించారు. శ్రావణ మాసం కంటే ముందుగా వచ్చే పౌర్ణమి సందర్భంగా మహిళలు వటసావిత్రి వ్రతాన్ని నిర్వహించుకుంటారు. మర్రిచెట్టుకు పూజలు చేసి తమ పసుపుకుంకుమలను కలకాలం కాపాడాలని వేడుకున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లోన్ని అన్ని ఆలయాలకు ఉదయం నుంచే మహిళలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో, సందడి నెలకొంది. పూజల అనంతరం మహిళలు పసుపుబొట్టు పెట్టుకొని వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు.
ఇవి కూడా చదవండి..
మినీ ఇండియాగా శ్రీరామ కాలనీ : మంత్రి సబిత
కాగజ్నగర్లో భారీ గుట్కా డంప్ స్వాధీనం
పెద్దపల్లిలో సఖీ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కొప్పుల
హుజురాబాద్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం
మానవత్వం చాటిన పోలీస్ అధికారులు
పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం