ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రోజున పెంపుడు జంతువులకు యాంటీ రేబీస్ వ్యాక్సిన్లు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పశు సంవర్థక శాఖ పిలుపు మేరకు చాలామంది యజమానులు తమ పెంపుడు శునకాలను స్థానిక వెటర్నరీ ఆస్పత్రికి తీసుకెళ్లి టీకాలు వేయించారు.