Telangana
- Jan 21, 2021 , 21:42:37
VIDEOS
టేకు విత్తనాలు చల్లుతున్నపద్మశ్రీ అవార్డు గ్రహీత...!

హైదరాబాద్: ప్రకృతి ప్రేమికుడైన ఆయన తనవంతుగా మొక్కలు నాటుతూ వృక్షసంపదను పెంపొందిస్తున్నాడు. ఇప్పటికే కోటిన్నరకుపైగా మొక్కలు నాటాడు. పద్మశ్రీ అవార్డు గ్రహీతఅయిన ఆయన బైపాస్ రోడ్డుకు ఇరువైపులా టేకు విత్తనాలు చల్లాడు..ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఇంతకీ ఆయన ఎవరో తెలుసుకోవాలంటే... ఈ వీడియో చూడాల్సిందే మరి...!
ఇలాంటి మరిన్ని ఆసక్తికర వార్తల కోసం "నమస్తే తెలంగాణ"యూట్యూబ్ చానల్ ను subscribe చేసుకోండి...
తాజావార్తలు
- పల్లె.. ప్రగతి బాట పట్టిందో..’
- సంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పూర్తైన లక్ష్యం
- భారీగా విదేశీ సిగరెట్లు స్వాధీనం
- సైన్స్ విద్యార్థులకు ఐఐఎస్ఈఆర్ గొప్ప వేదిక : వినోద్ కుమార్
- తల్లి కాబోతున్న రిచా గంగోపాధ్యాయ
- 2జీ, 3జీ, 4జీ.. ఇవన్నీ తమిళనాడులో ఉన్నాయి: అమిత్ షా
- కొవిడ్ వారియర్స్ క్రికెట్ పోటీల విజేతగా డాక్టర్ల జట్టు
- టీమ్ఇండియా ప్రాక్టీస్ షురూ
- 125 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
- బాయ్ఫ్రెండ్తో క్లోజ్గా శృతిహాసన్..ట్రెండింగ్లో స్టిల్స్
MOST READ
TRENDING