Telangana
- Jan 12, 2021 , 01:35:49
ఉత్తమ విత్తన శాస్త్రవేత్తగా ఉమాకాంత్

హైదరాబాద్, జనవరి 11(నమస్తే తెలంగాణ): భారత వ్యవసాయ పరిశోధన మండలిలో చిరుధాన్యాల శాస్త్రవేత్త డాక్టర్ ఏవీ ఉమాకాంత్కు ఉత్తమ విత్తన శాస్త్రవేత్త అవార్డు దక్కింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లో జరిగిన సీడ్స్మెన్ అసోసియేషన్ వార్షిక సమావేశంలో ఆ సంస్థ ప్రతినిధులు ఉమాకాంత్కు పురస్కారాన్ని అందజేశారు. ఆయన రెండున్నర దశాబ్దాలుగా జొన్న పంటపై పలు కీలకమైన పరిశోధనలు చేసి అధిక దిగుబడి వచ్చే వంగడాలను కనుగొన్నారు.
తాజావార్తలు
- ‘తాండవ్’లో వారి నాలుక కత్తిరిస్తే రూ.కోటి నజరానా:కర్ణిసేన
- వైట్హౌస్ ముందు బైడెన్కు తొలి అపశృతి!
- వర్క్ ఫ్రం హోం: అతివలకే కార్పొరేట్ల ఓటు!
- జై శ్రీరాం అంటే తప్పేంటి: నేతాజీ మనుమడు
- జగిత్యాల జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
- దివ్యమైన ఆలోచన.. చంద్రకాంత్కు ఎఫ్టీసీసీఐ అవార్డు
- చెత్త ప్రాసెసింగ్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం
- 2,697 కరోనా కేసులు.. 56 మరణాలు
- శ్రీశైలంలో కార్మికశాఖ స్పెషల్ డ్రైవ్
- కేంద్ర సాయుధ పోలీసు దళాలకు ప్రత్యేక ఆరోగ్య పథకం
MOST READ
TRENDING