Telangana
- Dec 24, 2020 , 11:36:41
29న వరంగల్ కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష

వరంగల్ రూరల్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఈ నెల 29న నిరాహార దీక్ష చేయనున్నట్లు ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఉదయం ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించారు. దేవాదుల ప్రాజెక్టు మూడో దశ పనులతో పాటు కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులను ఆపాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాసిన లేఖను ఉపసంహరించుకోవాలనే డిమాండ్ చేశారు. రైతుల కోసం జరిగే దీక్షలో రైతులు సహా అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
- హస్తిన సరిహద్దుల్లో అదనపు బలగాలు!
- హర్యానా, పంజాబ్ల్లో హైఅలర్ట్
- వ్యాక్సిన్ కోసం కెనడా సంస్థ సీఈవో కొలువు ఖల్లాస్
- ఉరేసుకోబోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు
- సీఎం కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకం
- ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకం..83 మంది పోలీసులకు గాయాలు
- కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరిక
- మహవీర్ చక్రతో వందశాతం సంతృప్తి చెందట్లేదు: సంతోష్ తండ్రి
- అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్
- నూతన సచివాలయం, అమరవీరుల స్మారకంపై మంత్రి వేముల సమీక్ష
MOST READ
TRENDING