Telangana
- Jan 17, 2021 , 01:59:23
VIDEOS
మెరిసిన గిరిజన విద్యార్థి

- పాలమూరు వర్సిటీ బీఏ సోషల్ సైన్సెస్లో ప్రథమ స్థానం
హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల(టీటీడబ్ల్యూడీసీ) విద్యార్థి నాగర్కర్నూల్కు చెందిన ఆరుట్ల కృష్ణ పాలమూరు యూనివర్సిటీలో ప్రతిభచాటాడు. బీఏ సోషల్ సైన్సెస్లో ప్రథమస్థానంలో నిలిచి గురుకులాల సత్తా చాటాడని గురుకుల విద్యాలయాల సంస్థ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. కృష్ణ సీజీపీఏలో 9.85 పాయింట్లతో యూనివర్సిటీలో ప్రథమస్థానంలో నిలిచినందుకు గర్వంగా ఉన్నదని చెప్పారు. ప్రభుత్వం కల్పించిన అవకాశం, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్తోపాటు అధ్యాపకుల ప్రోత్సాహం వల్లే తాను ఈ స్థానం సాధించానని.. సివిల్స్ సర్వీసెస్ సాధించడమే తన లక్ష్యమని కృష్ణ చెప్పాడు.
తాజావార్తలు
- సీసీఆర్టీలో ఈ లెర్నింగ్ వర్క్షాపు
- జైళ్ల సిబ్బంది, ఖైదీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి
- దివ్యాంగులకు కొత్త జీవితం
- సంద చెరువు సుందరీకరణ
- విశ్వ నగరానికిప్రాంతీయ బాట
- తడిచెత్తతో సేంద్రియ ఎరువు
- ఫలక్నుమా ఆర్ఓబీ వద్ద ట్రాఫిక్ మళ్లింపు
- ఉద్యోగ అవకాశాలు కల్పించేది టీఆర్ఎస్సే..
- దోమల నివారణకు చర్యలు
- వేసవి దృష్ట్యా నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు
MOST READ
TRENDING