హాజరుకానున్న మంత్రి కేటీఆర్
హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): పట్టభద్రుల ఎన్నికలు జరిగే ఆరు జిల్లాల టీఆర్ఎస్వీ ముఖ్యనాయకుల సమావేశాన్ని తెలంగాణభవన్లో శనివారం ఉద యం 10 గంటలకు నిర్వహిస్తున్నామని టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ ప్రకటించారు. సమావేశంలో విద్యా ర్థి నాయకులు అనుసరించాల్సిన వ్యూహంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేస్తారని పేర్కొన్నారు.